Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శ్రీదేవి కూతురు..రామ్ చరణ్ ప్రక్కన నో...
నా కూతురుని తెలుగులో ఎందుకు పరిచయం చేస్తాను.. ఓ బారీ బాలీవుడ్ లో కాకుండా అంటూ శ్రీదేవి కూతురు జాహ్నవి గురించి ఆమె తండ్రి బోనీ కపూర్ స్పందించారు. ఆయన్ని మీడియావారు ఈ విషయమై అడగ్గా ఇలా స్పందించారు. అలాగే మా అమ్మాయి కెరీర్ గురించి మాట్లాడే వయిస్సా ఇది... అన్నారు. ఇక తన కూతురు జాహ్నవిని ఎప్పుడు తెరకు పరిచయం చెయ్యాలో తనకు తెలసంటూ శ్రీదేవి మీడియాపై మండిపడ్డారు. అయినా ఇప్పుడిప్పుడే ఆమె కెరీర్ గురించి మేమేమి అనుకోవటం లేదు. ఆమె ఇప్పుడు చదువుకుంటోంది. పద్దెనిమిదేళ్ళు దాటాక ఆలోచిస్తాం అన్నారు. ఇక డైరెక్టర్ మణిరత్నం ఈమెను డైరక్ట్ చేయనున్నాడంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.
అటు మణిరత్నం కూడా నటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్ తో ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అతడి సరసన నయా హీరోయిన్ కోసం వెతికే పనిలో ఉన్న మణికి శ్రీదేవి ప్రపోజల్ ఫుల్ గా నచ్చి ఓకే చెప్పేశాడని వినిపించింది. తెలగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ మూవీ... త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు చెప్పారు. అలాంటిది ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అంటే రామ్ చరణ్ ప్రక్కన జగదేక వీరుడు లో చెయ్యనని డైరక్ట్ గా చెప్పేసినట్లైంది.