Don't Miss!
- News KTR: రాముడిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అంతేనా...? కూతురుపై శ్రీదేవి షాకింగ్ న్యూస్!
ఓ ప్రముఖ పత్రికతో శ్రీదేవి మాట్లాడుతూ...జాహ్నవి సినిమాల్లోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. హీరోయిన్ షేపు రావడానికి బరువు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. కానీ జాహ్నవికి ఇంకా 15 సంవత్సరాలే. జాహ్నవి దృష్టంతా చదువుమీదే పెట్టేలా చూస్తున్నా. సినిమాల్లోకి రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆమెకు మంచి ఎడ్యుకేషన్ అందించాలనేదే నా కోరిక అని చెప్పింది. నేను టీనేజ్ లో ఉన్నప్పుడు సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల నా చదువు పూర్తి చేయలేక పోయాను అని వెల్లడించింది.
జాహ్నవిని సినిమాల్లోకి తీసుకురావాలనే ఆలోచన కంటే...ఆమె త్వరగా పెళ్లి చేసుకుని, జీవితంలో సెటిల్ అవ్వాలనేదే నా కోరిక, కానీ జాహ్నవి సినిమాల్లోకి వస్తానని ఆశ పడితే మాత్రం ఎంకరేజ్ చేస్తాను అంటూ సమాధానం ఇచ్చింది శ్రీదేవి.
ఇలా శ్రీదేవి తన కూతురు గురించి చెప్పిన విషయాలు విని షాకవుతున్నారు అభిమానులు. శ్రీదేవి వారసురాలిగా జాహ్నవి సినిమాల్లోకి వస్తే ఆమెలో శ్రీదేవిని చూసుకుందామని అనుకున్నాం. కానీ మా ఆశ తీరేలా లేదు అంటూ శ్రీదేవి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.