For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శ్రీహరి సమాజ సేవ
News
oi-Staff
By Staff
|
కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చురుకుగా ఉన్న సినీ నటుడు శ్రీహరి సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 'అక్షర ఫౌండేషన్' ను స్ధాపించి ఆయన సేవ చేస్తున్నారు. తన సంపాదనలో సగ భాగాన్ని ఈ ఫౌండేషన్ కు ఇస్తానని ఆయన ప్రకటించారు. తెలంగాణలోని లక్ష్మాపూర్, అనంతారం, నారాయణపూర్ గ్రామాలను ఆయన దత్తత తీసుకున్నారు. ఈ మూడు గ్రామాలకు స్వచ్చమైన నీరు అందించేందుకు ఇటీవల ఆయన ఒక నీటి శుద్ధి ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ గ్రామాల్లో లీడ్ ఇండీయా కాన్సెప్ట్స్ ను పాఠశాలల ద్వారా అమలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని శ్రీహరి ఆకాంక్ష.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: srihari social service congress rahul gandhi akhsara foundation telangana narayanapur శ్రీహరి లీడ్ ఇండీయా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అక్షర ఫౌండేషన్
Story first published: Friday, June 19, 2009, 16:32 [IST]
Other articles published on Jun 19, 2009