Don't Miss!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- News సీటు త్యాగం చేసిన ఆ ఎమ్మెల్యేకు జగన్ రాజ్యసభ హామీ-బహిరంగ ప్రకటన..!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
శ్రీజ పేరిట రూ.37 కోట్లు!?!
శ్రీజ
పేరిట
చిరంజీవి
పెద్దయెత్తుననే
బ్యాంకు
బ్యాలెన్స్
ను
ఉంచినట్టు
ఫిల్మ్
నగర్
లో
పుకార్లు
వినిపిస్తున్నాయి.
ఆ
బ్యాలెన్స్
ఏకంకా
రూ.37
కోట్ల
మేరకు
ఉన్నట్టు
సమాచారం.
మేజర్
కాగానే
ఆ
పెద్ద
మొత్తం
శ్రీజాకు
చెందేలా
చేసినట్టు
భొగట్టా.
శ్రీజ
మేజర్
కావడం
రహస్యంగా
ప్రేమ
వివాహం
చేసుకోవడం
వెంటవెంటనే
జరిగాయి.
శ్రీజ
పెద్ద
ఆస్తిపరురాలన్నమాట.
ప్రేమ
జంట
ఇక
అదురూ
బెదురూ
లేకుండా
జీవనాన్ని
కొనసాగించవచ్చని
అనుకుంటున్నారు.
డబ్బుకు
గుర్తుతెలియని
పెద్దల
అండ
ఉండడంతోనే
శ్రీజ
ధైర్యంగా
అడుగులు
వేసిందని
భావిస్తున్నారు.
అందుకే
పింకీ
ఆనంద్
లాంటి
ఖరీదు
లాయరుతో
వ్యవహారాన్ని
నడుపుతున్నట్టు
తెలుస్తోంది.
శిరీష్
తండ్రి
కూడా
లాయర్
అయినప్పటికీ
పింకీ
ఆనంద్
ను
ప్రభావితం
చేసేంత
సీన్
లేదని,
ఈ
వ్యవహారం
వెనకాల
కచ్చితంగా
పెద్దల
హస్తం
ఉంటుందనే
అనుకుంటున్నారు.
కొంత
సమయం
గడిస్తే
శ్రీజనే
బయటపెడుతుంది.
అందులో
అనుమానం
లేదు.
అపుడే
శ్రీజలో
అసహనం
పుట్టుకొచ్చింది.
శిరీష్
కు
బోరుకొడుతోందట
కూడా.
నిజాలు
బయటకు
రావడానికి
సమయం
మరెంతో
దూరం
లేదని
చెప్పవచ్చు.