For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
చిరంజీవిని కలుస్తారట!!
News
oi-Staff
By Super Admin
|
శ్రీజ దంపతులు చిరంజీవిని కలుస్తారట. బుధవారం సింహాచలం దర్శించిన ఈ దంపతులు చిరంజీవి ఇన్నాళ్లు నగరంలో లేకపోవడంతో కలిసే అవకాశం కలగలేదు. ఇపుడు చిరంజీవి నగరానికి రావడంతో చిరంజీవిని కలుసుకోవాలనుకుంటున్నట్టు శ్రీజ మీడియాకు చెప్పింది. ఢిల్లీలో ఉన్నప్పుడు తమ లాయర్ కు ఉత్తరం రాసిన చిరంజీవి ఆ ఉత్తరంలో తన ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పిన దాని ఆధారంగా తన తండ్రి ఆశిస్సుల కోసం ఇపుడు ఇంటికి వెళ్లాలనుకుంటున్నట్టు చెప్పింది. కాగాశిరీష్ స్నేహితుడు దాసరి సుమంత్ సహకారంతో విశాఖపట్టణంలోని సంహాచల అప్పన్న కొండను వీరు బుధవారం దర్శించారు. సుమంత్ ఇంటికి వెళ్లి భోజనం చేద్దామనుకున్నా మీడియాకు తెలియడం వలన శ్రీజ దంపతులు దానిని క్యాన్సిల్ చేసుకున్నారు. దర్శనానంతరం వారు విశాఖపట్టణం చేరుకున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Friday, August 5, 2011, 12:26 [IST]
Other articles published on Aug 5, 2011