For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
దర్శకుడు నీలకంఠ మరోసారి మెగాఫోన్ తో రెడీ
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
షో, మిస్సమ్మ, నందనవనం 120 కిలో మీటర్లు, సదా మీ సేవలో, మిస్టర్ మేధావి వంటి చిత్రాలు డైరక్ట్ చేసిన నీలకంఠ గుర్తుండే ఉంటారు. ఆయన చాలా గ్యాప్ తర్వాత శ్రీకాంత్ హీరోగా ఓ చిత్రం డైరక్ట్ చేయబోతున్నారు. శ్రీకాంత్ సోదరుడు అనిల్ కుమార్ నిర్మించే ఈ చిత్రం 2011 జనవరిలో ప్రారంభం కానుంది. నీలకంఠ నేరేట్ చేసిన కథ నచ్చిన శ్రీకాంత్ ఈ చిత్రానికి తనే పెట్టుబడి పెట్టడం విశేషం. ఇక శ్రీకాంత్ ప్రస్తుతం సేవకుడు చిత్రంలో చేస్తున్నారు. ఛార్మి హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని వి.సముద్ర డైరక్ట్ చేస్తున్నారు. అలాగే పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో దుస్సాశన చిత్రం కూడా కమిటయ్యారు. మరో ప్రక్క శ్రీకాంత్ ద్విపాత్రాభినయం చేసిన రంగ..ది దొంగ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Wednesday, December 8, 2010, 10:10 [IST]
Other articles published on Dec 8, 2010