twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీనువైట్ల బాలీవుడ్ ‘దూకుడు’కి బ్రేక్..జూ ఎన్టీర్ ప్రొజెక్ట్ షురూ...!

    By Sindhu
    |

    'దూకుడు' సినిమా తర్వాత దర్శకుడు శ్రీను వైట్ల తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. మొదట్లో 'దూకుడు' సినిమాను హిందీలో రిమేక్ చేస్తాడంటూ వార్తలొచ్చాయి. ఈ సినిమా చేయడానికి సల్మాన్ ఖాన్ ఆసక్తి చూపాడనీ, దాంతో తన బాలీవుడ్ ఎంట్రీని గ్రాండ్ గా చేసుకోవచ్చనీ శ్రీను వైట్ల ఆశపడ్డాడు. అయితే, సల్మాన్ డేట్స్ ఇప్పట్లో ఖాళీ లేనందున, ఈ ప్రాజక్ట్ ఆలస్యం అయ్యేలా వుంది.

    దాంతో, తను ఇప్పటికే కమిట్ అయిన జూ ఎన్టీఆర్ సినిమాను స్టార్ట్ చేయడానికే శ్రీను వైట్ల మొగ్గుచూపుతున్నాడు. త్వరలో షూటింగు ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని హాస్యనటుడు గణేష్ నిర్మిస్తున్నాడు. బృందావనం" చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించిన సమంత త్వరలో శ్రీనువైట్ల దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్న ఈ భారీ చిత్రంలో హీరోయిన్‌ గా ఎంపికైందని సమాచారం.

    జూ ఎన్టీఆర్, శ్రీనువైట్ల తొలి కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రం కోసం ' మాఫియా... ఓ మంచి కుటుంబం" అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంసమంతా ఇందులో కథానాయికగా నటించనుంది. గతంలో జూ ఎన్టీఆర్, సమంతా కలిసి 'బృందావనం'లో నటించిన సంగతి తెలిసిందే!

    English summary
    Srinu Vytla and Junior NTR are the two stars, whose names have become most-talked-about celebrities in the Tollywood in the recent times. It is not only because of their success with their respective projects - Dookudu and Oosaravelli – but also for their future plans.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X