For Daily Alerts
Don't Miss!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అందుకే నరేంద్ర మోడీని రాజమౌళి మెచ్చుకున్నారు
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజాగా ట్విట్టర్ లో నరేంద్రమోడి పై ప్రసంశలు కురింపించారు. అందులో...వైబ్రాంట్ గుజరాత్ మేలా ఒక్క రోజులో పదిహేను లక్షల కోట్ల రూపాయల పెట్టబడిని రప్పించింది.వాటే ఏన్ ఎచీవ్ మెంట్...వాటే ఎ మ్యాన్...హ్యాట్యాఫ్ నరేంద్ర మోడి జీ అంటూ స్పందించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలతో కార్పొరేట్ పెట్టుబడులు గుజరాత్కు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం ఇక్కడ ప్రారంభమైన వైబ్రెంట్ గుజరాత్ 2011 మేళాలో తొలిరోజునే కార్పొరేట్ రంగం నుంచి రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులకు హామీ పొందింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్, అహ్మదాబాద్కు చెందిన అదానీ గ్రూప్ మెగా పెట్టుబడులను ప్రకటించాయి.ఇక రాజమౌళి ప్రస్తుతం ఈగ అనే చిత్రం రూపొందిస్తూ బిజీగా ఉన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రాజమౌళి నరేంద్రమోడి వైబ్రాంట్ మేళా ఈగ సింహాద్రి యమదొంగ rajamouli narendra modi egga yamadonga jr ntr
Story first published: Friday, January 14, 2011, 11:34 [IST]
Other articles published on Jan 14, 2011