For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వైజాగ్ లో స్టార్ క్రికెట్
News
-Staff
By Staff
|
విశాఖపట్టణంలో వచ్చేనెల 4న స్టార్ క్రికెట్ మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ లను హీరో సాయి కుమార్, ఆయన సోదరుడు అయ్యప్ప శర్మ, హైదరాబాద్ హాకీ క్రీడాకారుడు ముకేష్ కుమార్ లు సంయుక్తంగా నిర్వహించనున్నారు. పోర్ట్ స్టేడియంలో నవంబర్ 4న రెండు మ్యాచ్ లు జరుగుతాయి. ఒక మ్యాచ్ హీరోస్ ఎలవన్, అజహర్ ఎలవన్ ల మధ్య జరగనుండగా రెండో మ్యాచ్ హీరోయిన్స్ ఎలవన్, ఉమెన్స్ క్రికెటర్స్ ఎలవన్ జట్ల మధ్య జరుగుతుంది. అందరూ వైజాగ్ కు రెడీ కండీ.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Sunday, October 28, 2007, 23:53 [IST]
Other articles published on Oct 28, 2007