For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
స్టార్ నైట్ కి వచ్చిన మొత్తం ఎంతంటే...
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
శనివారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలీ స్టేడియంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ నిర్వహించిన స్టార్ నైట్ కార్యక్రమం విజయవంతమైంది. ఈ పోగ్రాం ద్వారా ఐదు కోట్ల 28 లక్షల 47 వేల 101 రూపాయలు వచ్చాయి. ఈ కార్యక్రమానికి హజరైన ముఖ్యమంత్రి రోశయ్యకు దాసరి నారాయణరావు, బాలకృష్ణ తదితరులు ఈ చెక్కును అందచేశారు. ఈ మొత్తంతో వరద బాధితులకు చలన చిత్ర పరిశ్రమ తరఫున సహాయ కార్యక్రమాలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ మొత్తానికి సమానమైన మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి జోడిస్తానని ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటించారు. ఈ మొత్తంతో చేపట్టే సహాయ పనులను గుర్తించడానికి సినిమా ప్రముఖులు,అధికారులతో ప్రత్యేక కమిటీ వేస్తామని ఆయన తెలిపారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: స్టార్ నైట్ బాలకృష్ణ నాగార్జున రజనీకాంత్ సూర్య గచ్చీబౌళి స్టేడియం ఐదు కోట్లు దాసరి వరద బాధితులు రోశయ్య star night five crores dasari balakrishna nagarjuna rajanikanth surya
Story first published: Sunday, November 8, 2009, 10:19 [IST]
Other articles published on Nov 8, 2009