For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ఆ థ్రిల్లర్ కథేంటి
News
-Staff
By Staff
|
ఈ సినిమా కథ పదమూడు పాత్రలతో మొదలవుతుంది. వారు కథా గమనంలో ఒకరు తరువాత మరొకరు చనిపోయి చివరకి వారిలో ముగ్గురు మిగిలుతారు. వారే 'త్రీ"(రిషి, రాజీవ్ కనకాల ,శాంతిచంద్ర అనే నూతన నటుడు ). వారు ఎదుర్కొనే ఆ ప్రమాదమేమిటి వారు మాత్రం ఎలా తప్పించుకున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ . అదే ప్రేక్షకుల్లో టెన్షన్ కలిగిస్తుంది. అందుకే ఈ సినిమాను సైకలాజికల్ థ్రిల్లర్గా చెప్పొచ్చని శేఖర్ చెపుతున్నాడు. ట్రైలర్ల విడుదలైన ఈ సినిమా మేలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. అప్పటి దాకా ఈ సస్పన్స్ భరించకతప్పదు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Wednesday, April 30, 2008, 16:42 [IST]
Other articles published on Apr 30, 2008