For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఫస్ట్ టైమ్: ఇద్దరితో రొమాన్స్ చేయబోతున్న శర్వానంద్
News
oi-Santhosh Kumar Bojja
హీరో శర్వానంద్ తర్వాతి సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రంలో శాలిని పాండే, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించబోతున్నట్లు సమాచారం.
By Bojja Kumar
|
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల విడుదలైన 'మహానుభావుడు' సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటి వరకు శర్వానంద్ కెరీర్లో చేసిన సినిమాలన్నీ సింగిల్ హీరోయిన్ ఉన్న సినిమాలే. తొలిసారిగా ఇద్దరు భామలతో శర్వానంద్ రొమాన్స్ చేయబోతున్నారు.
శర్వానంద్ నెక్ట్స్ మూవీ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారని, వారిలో ఒకరు నివేధా థామస్, మరొకరు శాలిని పాండే అని వార్తలు వినిపిస్తున్నాయి.
మాఫియా బ్యాగ్రౌండ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని, ఈ చిత్రాన్ని సితార ఎంటర్టెన్మెంట్స్ వారు నిర్మించబోతున్నారు. త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: sharwanand arjun reddy shalini pandey tollywood శర్మానంద్ అర్జున్ రెడ్డి శాలిని పాండే
English summary
Sharwanand's upcoming movie will directed by Sudheer Varma. As per the buzz, there are two heroines in the movie. One is Arjun Reddy fame Shalini Pandey and the other is Nivedha Thomas.
Story first published: Thursday, November 2, 2017, 18:04 [IST]
Other articles published on Nov 2, 2017