For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఆన్లైన్లోనూ నామినేషన్లు దాఖలు.. తొలిరోజు తెలంగాణాలో దాఖలైన నామినేషన్లివే!!
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఫస్ట్ టైమ్: ఇద్దరితో రొమాన్స్ చేయబోతున్న శర్వానంద్
News
oi-Santhosh Kumar Bojja
హీరో శర్వానంద్ తర్వాతి సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రంలో శాలిని పాండే, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించబోతున్నట్లు సమాచారం.
By Bojja Kumar
|
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల విడుదలైన 'మహానుభావుడు' సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటి వరకు శర్వానంద్ కెరీర్లో చేసిన సినిమాలన్నీ సింగిల్ హీరోయిన్ ఉన్న సినిమాలే. తొలిసారిగా ఇద్దరు భామలతో శర్వానంద్ రొమాన్స్ చేయబోతున్నారు.
శర్వానంద్ నెక్ట్స్ మూవీ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారని, వారిలో ఒకరు నివేధా థామస్, మరొకరు శాలిని పాండే అని వార్తలు వినిపిస్తున్నాయి.
మాఫియా బ్యాగ్రౌండ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని, ఈ చిత్రాన్ని సితార ఎంటర్టెన్మెంట్స్ వారు నిర్మించబోతున్నారు. త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: sharwanand arjun reddy shalini pandey tollywood శర్మానంద్ అర్జున్ రెడ్డి శాలిని పాండే
English summary
Sharwanand's upcoming movie will directed by Sudheer Varma. As per the buzz, there are two heroines in the movie. One is Arjun Reddy fame Shalini Pandey and the other is Nivedha Thomas.
Story first published: Thursday, November 2, 2017, 18:04 [IST]
Other articles published on Nov 2, 2017