Don't Miss!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Sports RR vs DC: సహనం కోల్పోయిన రిషభ్ పంత్వీడియో
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చిరంజీవి దోశ...అలా ఫేమస్ అయింది!
హైదరాబాద్: మసాలా దోశ, సెట్ ధోశ, ఎమ్మేల్యే దోశ, ఆయనియన్ దోశ లాంటివి అన్ని హోటళ్లలోనూ దొరుకుతాయి. కానీ కొన్ని హోటళ్లలో చిరంజీవి దోశ కూడా ఉంటుందండోయ్. ప్రముఖ నటి సుహాసిని ఇష్టంగా తినే దోశ కూడా ఇదే. ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
https://www.facebook.com/TeluguFilmibeat
హైదరాబాద్ వస్తే చట్నీస్ లో చిరంజీవి దోశ టేస్టు చేయకుండా వెళ్లను. ఈ హోటల్లో తయారయ్యే ఓ దోశను చిరంజీవి అమితంగా ఇష్టపడేవారు. దీంతో అది చిరంజీవి దోశగా మెనూలో టాప్ ప్లేసు కొట్టేసింది అని ఆమె చెప్పుకొచ్చారు. మంచు పల్లకి సినిమా షూటింగ్ కోసం 1982లో తొలసారి హైదరాబాద్ వచ్చానని చెప్పుకొచ్చింది.
అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతున్న నాగార్జునను సినిమాల్లోకి తేవడం ఇష్టం లేదని నాగేశ్వరరావు గతంలో తనతో చెప్పారని, అయితే బంధువులు, స్నేహితులు హీరోను చేయాలని పట్టుబడుతున్నారని చెప్పేవారని తన గత జ్ఞాపకాలను సుహాసిని గుర్తు చేసుకున్నారు.
చెన్నై తర్వాత తాను ఎక్కువ ఇష్టపడే నగరం హైదరాబాదేనని....తెలుగు వంటకాల్లో ఒకటైన ఉలవచారు అంటే ఎంతో ఇష్టం. అదే విధంగా గ్రీన్ పార్కు హోటల్ లో ఆచారి వోజిటబుల్(ఊరగాయ) అంటే చాలా ఇష్టం. బంజారాహిల్స్ లోని తూతూ తనేజా కాటన్ చీరలంటే చాలా ఇష్టం...ఇలా తన ఇష్టాలను చెప్పకొచ్చింది.