For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
'ఆర్య 2', 'జగడం' చిత్రాలు అందుకే ఆడలేదు: సుకుమార్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన గత చిత్రాలు ఆర్య 2, జగడం ఎందుకు ఆడలేదో నిన్న జరిగిన గీతా ఆర్ట్స్ సినిమా ప్రారంభోత్సవంలో వివరించారు. ఓ మీడియా రిపోర్టర్ "మీ మునుపటి రెండు సినిమాలు సరిగా ఆడలేదు కదా. ఈ సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?" అని అడగటం జరిగింది. ఆ ప్రశ్నతో సుకుమార్ ఆగ్రహానికి గురయ్యారు. అసహనానికి గురైన ఆయన ఆవేశంగా మాట్లాడుతూ "బాగా ఆడతాయనే ఆ సినిమాలు తీశా. వాటిని చూసి ఆదరించే స్థాయికి ప్రేక్షకులు ఎదగలేదు. వారి ప్రమాణాలు మారాలి" అన్నారు. దాంతో మీడియా ప్రతినిధులంతా అవాక్కయ్యారు. తాను గొప్పగానే తీసానని..ప్రేక్షకులే ఆ స్ధాయికి ఎదగలేదని కామెంట్ చేసిన సుకుమార్ అసహనంతో అన్న మాటలు వివాస్పదమయ్యాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: సుకుమార్ నాగచైతన్య తమన్నా అల్లు అరవింద్ ఆర్య 2 జగడం sukumar naga chaitanya allu aravind jagadam arya 2
Story first published: Tuesday, June 8, 2010, 12:30 [IST]
Other articles published on Jun 8, 2010