For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దర్శకుడు సుకుమార్కు పితృ వియోగం !
News
oi-Santhosh
By Bojja Kumar
|
హైదరాబాద్: తెలుగు దర్శకుడు సుకుమార్ తండ్రి తిరుపతి నాయుడు (82) బుధవారం ఉదయం 11 గంటలకు కన్నమూసారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.(వీరిలో చిన్నవాడు సుకుమార్)
తిరుపతి నాయుడు అంత్యక్రియలు గురువారం ఈస్ట్ గోదావరి జిల్లాలోని రాజోలు సమీపంలోని మట్టపర్రు గ్రామంలో జరుగనున్నాయి. తిరుపతి నాయుడు మరణంతో సుకుమార్ కుటుంబంలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు విషయం తెలిసిన వెంటనే సుకుమార్ను పరామర్శించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Tirupathi Rao Naidu (82), father of Sukumar (Director) passed away today at 11:00hrs. Mr. Naidu was suffering from ill health since few weeks.
Story first published: Wednesday, May 21, 2014, 18:28 [IST]
Other articles published on May 21, 2014