For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
సుమంత్ గోదావరి హీరోయిన్ నీతూ చంద్రకు బుల్లెట్ గాయాలు
News
oi-Pratapreddy
By Pratap
|
గోదావరి సినిమాలో సుమంత్ హీరోయిన్ నీతూ చంద్రకు బుల్లెట్ గాయాలు అయ్యాయి. తమిళ సినిమా ఆది భగవాన్ సినిమా షూటింగ్ సందర్బంగా మంగళవారం ఆమె గాయపడింది. జయం రవి సరసన ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. థాయ్ లాండ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. బుల్లెట్ పేల్చిన దృశ్యాన్ని చిత్రీకరిస్తుండగా మిస్ ఫైర్ అయి ఆమె పెదవులకు గాయమైంది. ఆమె పెదవులకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు. ఆమెకు 24 గంటల చికిత్స అవసరమని, మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. బుల్లెట్ కొన్ని మిల్లీమీటర్ల దూరం నుంచి దూసుకుపోయిందని, దాని వేడికి పెదవులు కాలిపోయాయని చెప్పారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Tuesday, October 12, 2010, 17:05 [IST]
Other articles published on Oct 12, 2010