Don't Miss!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- News చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు..!!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆర్ట్ బీట్ సుమంత్ వితిన్ స్వాతి !
'అష్టాచమ్మా' వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, నిర్మాత రామ్మోహన్ పరువు మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్ట్బీట్ క్వాపిటల్ లిమిటెడ్ పతాకంపై రూపొందే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో మొదలవుతుంది. మళ్ళీ మోహనకృష్ణ దర్శకత్వంలో సినిమా తీస్తున్నందుకు ఆనందంగా ఉంది. హరిమోహన్ పరువు రాసిన 'ది మెన్ వితిన్' అనే నవలా ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం' అని నిర్మాత రామ్మోహన్ తెలిపారు.
హరిమోహన్ ఈమద్యే 'ఇఫ్ యు లవ్ సమ్ వన్.." అనే మరో నవల కూడా వ్రాసారు. 'అష్టాచమ్మా టీమ్ అంతా కలిసి చేస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్లో ప్రారంభించి, సెప్టెంబర్ 5న విడుదల చేస్తాం' అని చెప్పారు. కథ విన్న హీరో హీరోయిన్లు సినిమాపై ఆసక్తి చూపించారు. బోణి" విడుదలై సుమారు పది నెలలు పూర్తి కావస్తున్న తర్వాత ప్రకటించబడిన ఈ చిత్రంలో సుమంత్, స్వాతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, షఫీ ఇతర పాత్రధారులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.