twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బట్టలిప్పేస్తానన్న హీరోయిన్‌కు కోర్టు సమన్లు

    By Bojja Kumar
    |

    బెంగుళూరు : టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే న్యూడ్‌గా ఫోజులు ఇస్తా నంటూ బాలీవుడ్ బరితెగింపు మోడల్, 'నిషా' మూవీ హీరోయిన్ పూనమ్ పాండే అప్పట్లో సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో బెంగుళూరు 6వ అడిషనల్ చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ మంగళవారం సమన్లు జారీ చేసింది. పూనమ్ ముంబైలో ఉంటుండటంతో ముంబై పోలీస్ కమీషనర్ ద్వారా ఆమెకు సమన్లు అందాయి.

    ఎస్ ఉమేష్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కోర్టు స్పందించింది. ఉమేష్ తన కంప్లైంట్‌లో.....క్రికెట్ దేవుడు, సచిన్ టెండూల్కర్ ముందు న్యూడ్‌గా ఫోజులు ఇస్తానని పూనమ్పాండే డిక్లేర్ చేసిందని, తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఆమెపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 295, 295(ఎ), 504 కింద కేసులో నమోదు చేయాలని కోరారు.

    ఈ ఒక్కసారే కాదు.....చాలా సందర్భాల్లో ఇలాంటి వివాదాస్పద కామెంట్లు చేసిన పూనమ్ పాండే మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. దీనికి తోడు తన సెక్సీ సెమీన్యూడ్ ఫోటోలను సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా విడుదల చేస్తూ మీడియా ఫోకస్ తనపైనే ఉండేలా చూసుకుంటోంది.

    ఈ తరహా వ్యవహారాలతో పూనమ్ పాండేకు దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగే ఏర్పడింది. ఇంకే ముందు సినిమా నిర్మాతలు ఆమెతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఆమె 'నిషా' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో పూనమ్ పాండే అందాల ప్రదర్శన జోరుగా ఉంటుందని బాలీవుడ్ టాక్.

    English summary
    The VI Additional Chief Metropolitan Magistrate (ACMM) on Tuesday adjourned the proceedings to October 31 while directing the service of summons to model Poonam Pandey through the Mumbai police commissioner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X