For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News టీడీపీ ఆశలపై "స్వామిజీ" నీళ్లు - మారుతున్న లెక్కలు..!!
- Sports SRH vs MI: ఆ దిగ్గజ క్రికెటర్ వల్లనే చరిత్ర సృష్టించా- అభిషేక్ శర్మ
- Automobiles ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Lifestyle Car Vastu Tips: కారు ఉందా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి..ఈ డైరెక్షన్ లో పార్క్ చేస్తే
- Technology Poco నుంచి F సిరీస్ లో కొత్త ఫోన్! స్పెసిఫికేషన్లు లీక్, వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
ఫ్లాప్ దర్శకుడితో 'సింగర్ సునీత' !!
News
oi-Staff
By Staff
|
'ఈ వేళలో నీవు ఏం చేస్తువుంటావు' పాటతో ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన స్వరమాధురి సునీత. ఆ పై తనదైన మెలోడి స్వరంతో ఎన్నో పాటలు పాడి అందరి అభిమానాన్ని చూరగొంది. ఈ మధ్యన బుల్లితెర పై 'సరిగమప', 'ఝుమ్మందినాదం' వంటి సంగీత నేపథ్య కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించిన సునీత, ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తబోతోంది.
'ఓయ్' చిత్ర దర్శకుడు ఆనంద్ రంగా తో కలిసి సంయుక్తంగా నిర్మించబోయే ఈ చిత్రానికి రాజ్ పిప్పాల దర్శకత్వం వహించబోతున్నారు. రాజ్ 'బోణి' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైనాడు. సుమంత్, కృతి జంటగా వచ్చిన ఈ చిత్రంతో బోణి చెయ్యలేకపోయిన రాజ్ కనీసం ఈ చిత్రంతో నైనా హిట్ ఇస్తాడో లేదో చూడాలి. నటీనటులు మరియు ఇతర వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: sunitha oye anand ranga raj pippala boni shamili sumanth siddharth సునీత ఓయ్ బోణి రాజ్ పిప్పాల ఆనంద్ రంగా షామిలి సిద్ధార్థ సుమంత్ కృతి
Story first published: Monday, August 10, 2009, 17:41 [IST]
Other articles published on Aug 10, 2009