Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హెచ్చరిక : సన్నీ లియోస్ మోస్ట్ డేంజరస్
ముంబై : ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఇండియా ఎంటర్ టైన్మెంట్ తెరపైకి అడుగు పెట్టడం, ఆ తర్వాత 'జిస్మ్ 2' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. విదేశాల్లో ఫోర్న్ ఫిల్మ్ (రియల్ సెక్స్ చిత్రాలు)లో నటించే సన్నీ అనగానే జిస్మ్ 2 చిత్రంపై అంచనాలు భారీగా పెరిగి పోయాయి. అందుకు తగ్గట్టుగానే ఆ సినిమాలో సన్నీ లియోన్ ఏమాత్రం సిగ్గుపడకుండా తన అందాలు నగ్నంగా ఆరబోసింది.
జిస్మ్ 2 చిత్రంతో ఇండియాలో ఆమెకు అభిమానులు కూడా పెరిగి పోయారు. ఇంటర్నెట్లో ఆమె న్యూడ్ ఫోటోలు, న్యూడ్ వీడియోలు, సెక్సీ పిక్స్ కోసం వెతికే వారి సంఖ్య పెరిగి పోయింది. ఇలా ఇంటర్నెట్లో సన్నీ లియోన్ అందాలు చూసేందుకు ఆరాట పడుతున్న వారిని హెచ్చరిస్తున్నారు సైబర్ నిపుణులు. సన్నీ లియోన్ ఫోటోలు, వీడియో ద్వారా డేంజర్ కంప్యూటర్ వైరస్ వ్యాపింప చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని, ఆమె ఫోటోలు, వీడియోల కోసం వెతికేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రముఖ యాంటీ వైరస్ సంస్థ మెకాఫే సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అదే విధంగా కత్రినా కైప్, కరీనా కపూర్, బిపాస బసు, ఐశ్వర్యరాయ్, పూనమ్ పాండేల ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తుంది. కానీ వీరందరి కంటే సన్నీ లియోన్ చాలా ప్రమాద కారిగా ఉందని, ఆమె పేరుతో ఉన్న ఫోటోలు, వీడియోలు డౌన్ లోడ్ చేసుకుంటే మీ కంప్యూటర్ లోకి వైరస్ వ్యాపించే అవకాశాలు అత్యధికంగా 9.95 శాతం ఉందని అంటున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే... సన్నీ లియోన్ నటించిన తొలి చిత్రం జిస్మ్ 2 బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్ కావటంతో తన రేటుని అమాంతం తగ్గించేసింది. ప్రస్తుతం ఆమె ఏక్తా కపూర్ చిత్రానికి కేవలం కోటి రూపాయల రెమ్యునేషన్ కే ఓకే చేసినట్లు సమాచారం. రాగిణి ఎమ్.ఎమ్.ఎస్ సీక్వెల్ లో హీరోయిన్ గా సన్ని లియోన్ ని తీసుకున్నట్లు తెలుస్తంది.
జిస్మ్ 2 సినిమా నెగెటివ్ టాక్ వచ్చినా ఈచిత్రంలో సన్నీ లియోన్ ఆరబోసిన అందాలకు కోట్ల వర్షం కురిసింది. అంటే కేవలం ప్రేక్షకులు సన్నీ లియోన్ నగ్న అందాలను చూడటానికే థియేటర్లకు వచ్చారన్నమాట. ఈ పాయింటును గ్రహించిన పలువురు టాలీవుడ్ నిర్మాతలు, దర్శకుడు సన్నీ లియోన్తో తెలుగులో ఓ సినిమా చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారట. తెలుగులో రూపొందించి దక్షిణాదిన ఇతర బాషల్లో అనువాదం చేసుకుంటే బోలెడు డబ్బులు వస్తాయని భావిస్తున్నారు. ఈ మేరకు తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారట.