twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ డ్రగ్స్ కేసు: సుప్రీం కోర్టులో విచారణ.. రెండు నెలలు గడువు కోరిన కేంద్రం!

    |

    గత ఏడాది వెలుగులోకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. టాలీవుడ్ సినీప్రముఖులు కొందరిని ప్రత్యేక దర్యాప్తు విభాగం పోలీసులు విచారించారు కూడా. విచారణ ఎదుర్కొన వారిలో హీరోలు, దర్శకులు, హీరోయిన్లు కూడా ఉన్నారు. కొన్ని రోజులు తరువాత ఈ వ్యవహారం చల్లబడింది.

    ప్రముఖ దర్శక నిర్మాత టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై సీబీఐ విచారణ జరపాలని అప్పట్లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజగా ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. డ్రగ్స్ వాడకం చాలా తీవ్రమైన అంశం కావడంతో సుప్రీం కోర్టు కేంద్రానికి ప్రశ్నలు సంధించింది.

    Supreme Court Responds On Tollywood Drug Case

    డ్రగ్స్ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సూటిగా ప్రశ్నించింది. దీనిపై విధివిధానాలు రూపొందించాలని కూడా సుప్రీం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం రెండు నెలల గడువు కోరగా, సుప్రీం తదుపరి విచరణని సెప్టెంబర్ 10 కి వాయిదా వేసింది.

    English summary
    Supreme Court Responds On Tollywood Drug Case. Kethireddy Jagadishwar Reddy petition finally comes for enquiry
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X