For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరో రైటర్ దర్శకుడిగా...
News
-Staff
By Staff
|
నాగార్జున
మేనల్లుడు
సుశాంత్
అప్పుడే
రెండో
సినిమాకు
రెడీఅవుతున్నాడు.
వర్షం,
నువ్వొస్తానంటే
నే
వద్దంటానా
చిత్రాలకు
కథలందించిన
వీరుపోట్ల
దర్శకత్వంలో
ఈ
సినిమా
రానుందిట.
'కాళిదాసు"
బాక్సాఫీసు
వద్ద
ఫెయిలైనా
డాన్సులు,
ఫైట్లు
బాగా
చేశాడనే
పేరు
తెచ్చుకున్నాడు
సుశాంత్.
తొలి
సినిమాలో
మాస్
లుక్
తో
కనిపించిన
అతను
రెండో
సినిమాలో
తనన
తాను
మార్చుకోబోతున్నాడు.
ఇందులో
అతను
ఆధునిక
యువకుడిగా
ఢిఫెరంట్
స్టైల్తో
కనిపించనున్నట్లు
తెలుస్తోంది.
పరుచూరి
బ్రదర్స్
శిష్యడైన
వీరు
పోట్ల
స్ర్కిప్ట్
పై
మంచి
అవగాహన
ఉన్న
వాడు
కావటంతో
అతనికి
రెండో
సినిమా
దర్శకత్వ
బాద్యతలు
అప్పచెప్పినట్లు
తెలుస్తోంది.
అంటే
మరో
రైటర్
దర్శకుడుగా
మారబోతున్నాడన్నమాట.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Monday, April 28, 2008, 13:05 [IST]
Other articles published on Apr 28, 2008