Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రతి రాత్రీ అతని శాడిజంతో సుస్మితా సేన్ ని...
మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ లీడ్ రోల్ లో నటించిన 'చింగారి' చిత్రం తెలుగులోకి 'ఒసేయ్..మల్లమ్మ' టైటిల్ తో డబ్బింగై ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత పిరమిడ్ ఫిలిమ్ ఫ్యాక్టరీ అధినేత జె. పాండురంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ...ప్రతి రాత్రీ గ్రామాధికారి శాడిజంతో మల్లమ్మ పడే వేదన ప్రేక్షకుల్ని కదిలిస్తోంది. మల్లమ్మగా టైటిల్ పాత్రను మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ అద్భుతంగా పోషించారు. గ్రామాధికారిపై మల్లమ్మ పగతీర్చుకునే సన్నివేశాలు వాళ్లని ఆకట్టుకుంటున్నాయి.తనకంటూ ఆనందమయ జీవితం కావాలని కోరుకున్న ఓ వేశ్య ఓ పోస్ట్మ్యాన్ని ప్రేమిస్తే, అది సహించలేని గ్రామాధికారి ఆ పోస్ట్మ్యాన్ని చంపించే సన్నివేశాలు అకట్టుకుంటున్నాయి అన్నారు. గ్రామాధికారి పాత్రలో మిథున్ చక్రవర్తి నటించారు. ఇక ఉత్తరప్రదేశ్లోని రంగ్పూర్ గ్రామానికి చెందిన ఓ వేశ్య వాస్తవ జీవితగాథ ఆధారంగా ప్రఖ్యాత దర్శకురాలు కల్పనా లజ్మి ఈ చిత్రాన్ని రూపొందించింది.