Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
''ప్రతి ఒక్కరిలో దొంగ ఉంటాడు...!''
Recommended Video
కల్పతి. ఎస్.అఘోరన్ సమర్పణలో,సుసి.గణేశన్ దర్శకత్వంలో ''దొంగోడోచ్చాడు'' అనే సినిమా హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో శనివారం సాయంత్రం ఆడియో విడుదల చేసారు,ఈ సందర్భంగా సంగిత దర్శకుడు విద్యాసాగర్,హీరో బోబి సింహ,విలన్ ప్రసన్న,హిరోయిన్ అమలా పాల్,కెమరామెన్..చెల్ల దురై,నిర్మాత.ఎస్.గణేష్...పలువురు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు సుసి.గణేశణ్ మాట్లాడుతూ బాబి,అమల చాలా బాగా నటించారు నిజానికి ప్రతి ఒక్కరిలో దొంగ ఉంటాడు అది అనుకోకుండా జరుగుతుంది ఈ కధ కూడా కొత్తగా వుంటుంది ఇలాంటి కధ ఎవ్వరు చెయ్యలేదు.,మంచి సోషల్ మెసేజ్ వుంటుంది ఇదొక యునివర్సల్ సబ్జెక్ట్.,ప్రసన్న కుడా చాలా బాగా చేసారు అదొక కొత్త కారెక్టర్.,కధ అంత ఈ ముగ్గురి మధ్య తిరిగిన అందరి జీవితాల్లో జరిగినట్టు వుంటుంది.,నిజంగా చాలా సంతోషంగా వుంది ఇలాంటి కధ నాతో చేసిననందుకు నిర్మాతలకు ధన్యవాదాలు ఇది అందరు తప్పకుండా చూడాల్సిన చిత్రం అంటూ సినిమా కధని,కధనాన్ని సినిమాలో పని చేసిన వాళ్ళని పరిచయం చేసారు దర్శకుడు సుసి.గణేశణ్.