Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రంగులు మార్చే జూ ఎన్టీఆర్ పై చాలా హోప్స్ పెట్టుకొన్న తమన్నా..!
ఒకప్పుడు కోలీవుడ్ లో బిజీ బిజీగా గడిపిన తమన్నా ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారారు. వరుస సినిమాలతో హాట్ హీరోయిన్ గా భాసిల్లుతున్న ఈ ముద్దుగుమ్మ దృష్టంతా ఇప్పుడు ఎన్టీఆర్ 'ఊసరవెల్లి" పైనే వుంది. ఎన్టీఆర్ సరసన తొలిసారిగా నటించిన ఈ చిత్రంలో తన పాత్ర మంచి పేరును తెచ్చిపెడుతుందనే ఆత్మవిశ్వాసంతో వుంది ఈ మిల్కీబ్యూటీ.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో పాటు తనది కూడా డిఫంట్ షేడ్స్తో రంగులు మార్చే క్యారెక్టరేనని చెప్పుకొస్తుంది ఈ భామ. కాగా తెలుగులో 'శ్రీ"తో కెరీర్ ను మొదలుపెట్టి చిన్న చితకా హీరోలతో నటించిన తమన్నా 'బద్రినాథ్" చిత్రం తనని టాప్ హీరోయిన్ ను చేస్తుందని, 'బద్రినాథ్" రూపంలో పెద్ద కమర్షియల్ సక్సెస్ తన ఖాతాలో చేరుతుందని ఆశపడింది. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన తమన్నాకు మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె నటించిన 'ఊసరవెల్లి" ఈ నెల 6న విడుదలవుతుండగా, రామ్ చరణ్ తో నటిస్తున్న 'రచ్చ", ప్రభాస్ తో నటిస్తున్న 'రెబల్" చిత్రాలు సెట్స్ మీద వున్నాయి.