twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీను వైట్ల సిన్మాలో తమన్నా, నవదీప్

    By Staff
    |

    శ్రీను వైట్ల తాజా చిత్రం "రెడీ". ఈ సినిమాలో రామ్, జెనీలియా హీరో హీరోయిన్లు. అయితే సినిమాకు అదనపు హంగులు సమకూర్చడానికి శ్రీను వైట్ల నవదీప్, తమన్నాలను అతిధి నటులుగా ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.

    ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పార్టు దాదాపు పూర్తయింది. ఏప్రిల్ నెలాఖరులో సినిమా విడుదల కానుంది. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X