For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
'యజ్ఞం' దర్శకుడు డైరక్షన్ లో ఆ హీరో
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
గోపిచంద్ తో గతంలో 'యజ్ఞం' వంటి సూపర్ హిట్ చిత్రం రూపొందించిన ఎ ఎస్ రవి కుమార్ చౌదరి తాజాగా మరో చిత్రం కమిటయ్యారు. అయితే నిర్మాత యజ్ఞం నిర్మించిన పోకూరి బాబూరావు కావటం విశేషం. ఆయన ఈతరం బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రంలో హీరోగా తనీష్ ని ఎంపిక చేసుకున్నారు. తనీష్ ఇంతకు ముందు నచ్చావులే చిత్రంలో హీరోగా చేసారు. నచ్చావులే చిత్రాన్ని ఉషాకిరణ్ బ్యానర్ వారు రవిబాబు దర్శకత్వంలో రూపొందించారు. ఇక త్వరలో షూటింగ్ ప్రారంభమయ్యే ఈ చిత్రం కోసం ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. ఇక ఎఎస్ రవికుమార్..యజ్ఞం చిత్రం అనంతంరం బాలకృష్ణ హీరోగా వీరభద్ర చిత్రాన్ని నితిన్, కాజల్ కాంబినేషన్ లో ఆటాడిస్తా చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: గోపీచంద్ బాలకృష్ణ కాజల్ తనీష్ నచ్చావులే gopichand balakrishna kajal tanish nachavule
Story first published: Monday, February 15, 2010, 11:20 [IST]
Other articles published on Feb 15, 2010