నా పెళ్ళి వార్త అబద్ధం: తరుణ్
హోంపేజి సినిమా స్పాట్న్యూస్
ఆంధ్రప్రదేశ్ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్,ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్సంయుక్తంగా ఏడు లక్షల రూపాయలవిరాళాన్ని సునామీ బాధితులకుప్రకటించారు. ఫిల్మ్ ఛాంబర్అధ్యక్షుడు, కల్చరల్ సెంటర్కార్యదర్శి జి. ఆదిశేషగిరిరావు ఈ విషయాన్నిమీడియా ప్రతినిధులకు చెప్పారు.రాష్ట్రంలో సునామీ బాధితులనుఆదుకోవాల్సిన బాధ్యత చలనచిత్రపరిశ్రమపై ఉందని ఆయన అన్నారు.ఉదారంగా విరాళాలు ఇవ్వవలసిందిగా నటీనటులకు, టెక్నీషియన్లకుఆయన పిలుపు ఇచ్చారు. హీరో బాలకృష్ణగురువారం గవర్నరును కలిసి మూడు లక్షల విరాళం అందజేశారు.
Recent Storiesఈ పేజీని మీ మిత్రులకు పంపండి
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్బీట్ | ఆడియో | ట్రేడ్టాక్ | టిడ్బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్హార్ట్ |
| ఇంటర్వ్యూ | ఇన్నర్వ్యూ | స్లైడ్షో | సమీక్షలు | గ్యాలరీ | సరదా | స్పాట్ న్యూస్ | వాల్పేపర్స్ |


Click it and Unblock the Notifications











