For Daily Alerts
Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రముఖ నటి తెలంగాణ శకుంతల కన్నుమూత
News
oi-Santhosh
By Bojja Kumar
|
హైదరాబాద్: సినీ నటి తెలంగాణ శకుంతల(65) శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంపల్లిలోని తన స్వగృహంలో శకుంతల గుండెపోటుకు గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని నారాయణ హృదయాలయా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
1981లో వచ్చిన 'మాభూమి' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన ఆమె తెలంగాణ యాసతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. శంకుతల నటించిన చివరి సినిమా పాండవులు పాండవులు తుమ్మెదా. 70కి పైగా సినిమాల్లో నటించిన శకుంతల క్యారెక్టర్ నటి, హాస్య నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
శంకుతల స్వస్థలం మహారాష్ట్ర. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. శంకుతల మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు అల్వాల్ స్మశానవాటికలో శకుంతల అంత్యక్రియలు జరగనున్నాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Tollywood comedy, character artist Telangana Shakuntala died of cardiac arrest in the early hours of June 14. She is 63 and is survived by a daughter and a son.