For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తెలుగు సినీ రంగానికి వరుస విషాదాలు
News
-Staff
By Staff
|
తెలుగు సినిమా రంగాన్ని వరుసగా విషాద సంఘటనలు వెంటాడుతున్నాయి. నిన్నగాక మొన్న లక్ష్మి సినిమాను ప్రదర్శిస్తున్న ఓడియన్ థియేటర్లో బాంబు పేలింది. ఆ బాంబు ఎక్కడిదన్న విషయంలో పోలీసులు ఇంకా ఒక నిర్ధారణకు రాలేకపోయారు. అంతకు ముందు సైనికుడు సినిమాకు అసిస్టెంట్ కెమెరామన్గా పనిచేస్తున్న వ్యక్తి యాక్సిడెంట్లో మరణించాడు. అంతకు కొన్ని రోజుల ముందు ప్రముఖ దర్శకుడు రాజమౌళి మీద షూటింగ్ స్పాట్లోనే దాడి జరిగింది. ఇటీవల తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఇలియానా చెన్నైలో జాదూ సినిమా షూటింగ్లో తీవ్రంగా గాయపడింది. ఆమె పాదాల్లో గాజు ముక్కలు గుచ్చుకోవడంతో వైద్యులు ఐదు కుట్లు వేయవలసి వ చ్చింది. అయితే ఆమెకు తగిలిన గాయాలు అంత తీవ్రమైనవి కావని, ఆమె ప్రస్తుతం మున్నా షూటింగ్ కోసం విశాఖపట్నంలో ఉందని తెలుస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: telugu cine field facing serial set backs
Story first published: Saturday, August 9, 2003, 23:53 [IST]
Other articles published on Aug 9, 2003