Don't Miss!
- News డెడ్ లైన్ పెట్టిన ఎంపీ సుమలత, ఆ రోజు తేలిపోతుంది, టెన్షన్ పడుతున్న మాజీ సీఎం !
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ట్విట్టర్ లో మహేష్ బాబు, నాగార్జున
ప్రపంచవ్యాప్తంగా దూసుకువెళ్తున్న ట్విట్టర్ లో మన తెలుగు స్టార్స్ కూడా జాయిన్ అయి సందేశాలు పంపుతున్నారు. తాజాగా నాగార్జున(ఐ యామ్ నాగార్జున), మహేష్ బాబు(యువర్స్ ట్రూలీ మహేష్),సిద్దార్ధ(ఏక్టర్ సిద్దార్ధ) ఈ ట్విట్టర్ ని ఉపయోగించుకుంటూ మెసేజ్ లు పాస్ చేస్తున్నారు. కాబట్టి స్ట్రైయిట్ గా వారినుంచే ఇక మనకి వారి న్యూస్ లు తెలుస్తాయి. మహేష్ బాబు రీసెంట్ గా తన లేటెస్ట్ చిత్రం ఆగస్టు 2010లో రిలీజ్ కానుందని ట్వీట్ చేసారు. ఇక త్రివిక్రమ్,మహేష్ ల కాంబినేషలో రెడీ అవుతున్న కలేజా(వర్కింగ్ టైటిల్) చిత్రంలో అనూష్క హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం తర్వాత శ్రీనువైట్ల కాంబినేషన్లో సినిమా ప్రారంభం కానుంది.అలాగే నాగార్జున హీరోగా దర్శకుడు రాధామోహన్ డైరక్షన్ లో గగనం చిత్రం రూపొందుతోంది. దిల్ రాజు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. సిద్దార్ధ..బావ అనే చిత్రంలో హీరోగా చేస్తున్నారు.