Don't Miss!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
విమర్శకులు నన్ను అసహ్యించుకునే కొద్దీ...తాప్సీ
'క్రిటిక్స్ నన్ను అసహ్యించుకునే కొద్దీ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎవరికి ధన్యవాదాలు చెప్పాలో అర్థం కావడంలేదు"" అని తాప్సీ రీసెంట్ గా తన ట్విట్టర్లో ట్వీట్ చేసింది. రీసెంట్ గా విడుదలైన వీర చిత్రంలో తాప్సీ మితిమీరి తన అందాల ప్రదర్శన చేసిందని, కాస్త నటన కూడా నేర్చుకుంటే బావుంటుందని క్రిటిక్స్ ఆమెపై విమర్శలు చేసారు.దానికామె ఇలా స్పిందించింది. ప్రస్తుతం తాప్సీ గోపిచంద్ సరసన 'మొగుడు" చిత్రంలో చేస్తోంది. ఈ చిత్రానికి కృష్ణవంశీ డైరక్షన్ చేస్తున్నాడు.ఈ మధ్యనే ఈ చిత్రానికి సంభందించి ఇంట్రడక్షన్ సీన్ని షూట్ చేసారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో వివరిస్తూ...ఇంట్రడక్షన్ సీన్ కోసం క్లాసికల్ డాన్స్ చేశాను. కొంత గ్యాప్ తర్వాత క్లాసికల్ డాన్స్ చేయడం నన్ను థ్రిల్కి గురి చేసింది. ఈ చిత్రంలో సరికొత్త లుక్లో కనిపిస్తాను. కృష్ణవంశీ సినిమాలో నటించడం అంటే ఏంటో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఆయన 'పర్ఫెక్షనిస్ట్" అంటూ పొగడ్తలు వర్షం కురిపించింది. గతంలోనూ మిస్టర్ ఫెరఫెక్ట్ షూటింగ్ సమయంలోనూ ట్విట్టర్ లో ఆమె ఇలాగే రోజూ డైరక్టర్ నో, హీరోనో పొగుడుతూ ట్వీట్ చేసేది.