For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
బాణం తర్వాత...ఓం శాంతి
News
oi-Staff
By Staff
|
అశ్వనీదత్ కుమార్తెలు త్రి ఏంజెల్స్ బ్యానర్ పెట్టి బాణం చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. నారా రోహిత్ ని హీరోగా పరిచయం చేస్తూ వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంశలు పొందింది. అయితే ఊహించినంతగా కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. కానీ పరిశ్రమవ్యక్తుల నుంచి వచ్చిన అభినందలు,తోర్పాడుతో వారు మరో చిత్రానికి అంకురార్పణ చేస్తున్నారు.అలాగే బాణంతో చైతన్య దంతులూరి ని దర్శకుడుగా పరిచయం చేసిన వీరు ఈసారి ప్రకాష్ దంతులూరి ని దర్శకుడుగా పరిచయం చేస్తున్నారు. నవదీప్, నికిల్, కజల్ అగర్వాల్, బిందు మాధవి, అధితి శర్మ కాంబినేషన్లో తయారుకానున్న ఈ చిత్రానికి ఓం శాంతి అనే టైటిల్ ని నిర్ణయించినట్లు సమాచారం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: బాణం నవదీప్ కాజల్ త్రీ ఏంజిల్స్ అశ్వనీదత్ ఓం శాంతి నికిల్ బిందు మాధవి అధితి శర్మ omshanthi threeangels nikil bindumadhavi banam nararohit aswanidutt
Story first published: Sunday, October 4, 2009, 12:29 [IST]
Other articles published on Oct 4, 2009