For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగేశ్వరరావు,నాగార్జున,నాగచైతన్య ఒకే చిత్రంలో.. డిటేల్స్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
అక్కినేని మూడు తరాల హీరోలు ఒకే చిత్రంలో చూసే అవకాశం త్వరలోనే రానుంది. ఈ మేరకు క్రియేటివ్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ స్క్రిప్టు రెడీ చేస్తున్నారు.చందమామ చిత్రం తీసిన సి.కళ్యాణ్ ఈ చిత్రం నిర్మిచనునన్నారు. చంద్రలేఖ తర్వాత నాగార్జున,కృష్ణవంశీ దర్శకత్వంలో చిత్రం రాలేదు. ఆ రకంగానూ ఈ ప్రాజెక్టు క్రేజీగా మారనుంది. ఇక ఈ స్టోరీ లైన్ ఈ మూడు తరాల హీరోలు విని ఓకే చేసారని సమాచారం. నాగచైతన్య కూడా ఈ ప్రాజెక్టుపై మంచి ఆసక్తిని కనపరుస్తున్నారు. తమ తర్వాత తరాల వారు కూడా ఈ చిత్రం తమ ఆస్ధిగా భావిస్తారని నాగార్జున..నాగేశ్వరరావుని ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం నాగార్జున ..వీరూ పోట్ల దర్శకత్వంలోనూ,శ్రీనివాస రెడ్డి డైరక్షన్ లోనూ, విజయేంద్ర ప్రసాద్ ,గౌతం మీనన్ లతోనూ చిత్రాలు చేయటానికి కమిట్ అయ్యారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: నాగార్జున నాగచైతన్య అక్కినేని నాగేశ్వర రావు కృష్ణ వంశీ వీరూ పోట్ల శ్రీనివాస రెడ్డి గౌతం మీనన్ విజయేంద్ర ప్రసాద్ nagarjuna nagachaitanya nageswara rao ninne pelladatha gowtham menon vijeya
Story first published: Saturday, July 31, 2010, 11:30 [IST]
Other articles published on Jul 31, 2010