మహేష్అతడు మరీ ఆలస్యం
మహేష్బాబుసినిమా అతడు జూలైలో గానీవిడుదలయ్యే అవకాశం లేదు.మహేష్బాబు -త్రిషలపై టర్కీలో జూన్మొదటి వారంలో రెండు పాటలను చిత్రీకరించనున్నారు. ఈ రెండుపాటలకుమణిశర్మ అరేబిక్ ట్యూన్స్ కట్టారు.ప్రస్తుతం మూడు పాటల చిత్రీకరణహైదరాబాద్లో జరుగుతోంది. ఈ సినిమామొదలు పెట్టినప్పటి నుంచి షూటింగ్నిదానంగా సాగుతోంది. ఈ సినిమాకు త్రివిక్రందర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై మహేష్బాబుఅభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాషూటింగ్ పూర్తయిన తర్వాత మంజులనిర్మించేచిత్రంలో మహేష్బాబు నటిస్తారు. ఈచిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకుడు.


Click it and Unblock the Notifications











