twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్‌అతడు మరీ ఆలస్యం

    By Staff
    |

    మహేష్‌బాబుసినిమా అతడు జూలైలో గానీవిడుదలయ్యే అవకాశం లేదు.మహేష్‌బాబు -త్రిషలపై టర్కీలో జూన్‌మొదటి వారంలో రెండు పాటలను చిత్రీకరించనున్నారు. ఈ రెండుపాటలకుమణిశర్మ అరేబిక్‌ ట్యూన్స్‌ కట్టారు.ప్రస్తుతం మూడు పాటల చిత్రీకరణహైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమామొదలు పెట్టినప్పటి నుంచి షూటింగ్‌నిదానంగా సాగుతోంది. ఈ సినిమాకు త్రివిక్రందర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై మహేష్‌బాబుఅభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాషూటింగ్‌ పూర్తయిన తర్వాత మంజులనిర్మించేచిత్రంలో మహేష్‌బాబు నటిస్తారు. ఈచిత్రానికి పూరి జగన్నాధ్‌ దర్శకుడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X