పవన్బంగారంసింగిల్ షెడ్యూల్
పవన్కళ్యాణ్తో ప్రముఖ నిర్మాత ఎఎం రత్నంనిర్మించనున్న చిత్రం బంగారం సింగిల్షెడ్యూల్లో పూర్తి కానుంది. బాలు చిత్రంజనవరి ఆరున విడుదల కానుండగా ఆరోజునే రత్నం చిత్రం ప్రారంభం కానుంది.ఏకబిగిగా సాగి ఏప్రిల్కల్లా ఈ చిత్రం షూటింగ్పూర్తవుతుంది.
సినిమాజూన్లో విడుదలవుతుంది. ఈ సినిమాలోపవన్ సరసన ఒక కొత్త హీరోయిన్నటిస్తుంది. ధరణి దర్శకత్వంవహించే ఈ సినిమాకు సంగీతంవిద్యాసాగర్ సమకూర్చుతున్నారు. బంగారంసినిమా మీద దృష్టి కేంద్రీకరించేందుకురత్నం ఒక తమిళ సినిమాను కూడావిడిచిపెట్టినట్టు చెబుతున్నారు. పవన్-రత్నంకాంబినేషన్లో వచ్చిన ఖుషి పెద్ద హిట్అయిన సంగతి తెలిసిందే.
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్బీట్ | ఆడియో | ట్రేడ్టాక్ | టిడ్బిట్స్ | చెన్నై చాట్ |


Click it and Unblock the Notifications











