twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జై చిరంజీవ సెన్సారింగ్‌ పూర్తి

    By Staff
    |

    హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌

    17-12-2005

    చిరంజీవిజై చిరంజీవ చిత్రం సెన్సారింగ్‌ముగిసింది. శనివారం సెన్సార్‌ బోర్డు ఈ సినిమాకు ఎటువంటి కట్స్‌లేకుండాక్లీన్‌ యు సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఈ సినిమా ఈనెల21న విడుదల కానుంది. 300 ప్రింట్లతో 500 థియేటర్లలోసినిమాను విడుదల చేస్తున్నారు. అమెరికాలో 11 ప్రింట్లతో 20సెంటర్లలో విడుదల అవుతుంది. ఒకతెలుగు సినిమా అమెరికాలో ఇన్ని ప్రింట్లతోవిడుదల కావడం ఇదే ప్రధమం. అశ్వనీదత్‌నిర్మించిన ఈ చిత్రానికి కె.విజయభాస్కర్‌ దర్శకత్వంవహించారు. మణిశర్మ సంగీతంసమకూర్చడమే కాక ఒక పాటలో నటించడం విశేషం.

    హోంపేజి

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X