twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్‌అతడువిడుదల వాయిదా

    By Staff
    |

    మహేష్‌బాబు-నమ్రతాశిరోద్కర్‌ పెళ్ళి కారణంగా అతడు సినిమా విడుదలమార్చి నుంచి ఏప్రిల్‌కువాయిదా పడింది. త్రివిక్రం శ్రీనివాస్‌ దర్శకత్వంవహిస్తున్న ఈ సినిమాలోత్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.మహేష్‌బాబు పెళ్ళి జరగకపోయి ఉంటే సినిమా అనుకున్నట్టేమార్చిలో విడుదలైఉండేది. మహేష్‌బాబును అతని సోదరి మంజులహడావుడిగా ముంబాయి తీసుకువెళ్ళి పెళ్ళి చేయడం, ఆ తర్వాత నమ్రత-మహేష్‌లుహనీమూన్‌కోసం స్విట్జర్లాండ్‌ వెళ్ళిహైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఇప్పుడుఅతడు మిగతా భాగాన్ని పూర్తి చేయడంలో మహేష్‌ బిజీగా ఉన్నాడు.జయభేరి కిషోర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మధ్య త్రిషసినిమాలన్నీహిట్‌ కావడంతో ఈ సినిమాను కూడా విజయంవరిస్తుందని భావిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X