Don't Miss!
- News తారకరత్న భార్య బిగ్ ట్విస్ట్ ..ఆ పార్టీకే మద్దతంటూ ప్రకటన
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
చిరంజీవిడబుల్ రోల్ సిన్మా డెబ్బై శాతం పూర్తి
గీతా ఆర్ట్స్పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిరంజీవిద్విపాత్రాభినయ చిత్రం దాదాపుడెబ్బై శాతం పూర్తయింది. ఈ సినిమా షూటింగ్ కోసంముంబాయి నుంచిఅత్యాధునిక మోషన్ కంట్రోల్కెమెరాను తెప్పించారు. చిరంజీవి, టబులపైకొన్ని సన్నివేశాలను ఈ కెమెరాతో చిత్రీకరించారు. శ్రీని వైట్లదర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వేసవిసెలవుల్లోమేలో విడుదల కానుంది. ఈ సినిమాకుబాస్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.స్నేహం కోసం సినిమా తర్వాత చిరంజీవి తండ్రీకొడుకులుగాద్విపాత్రాభినయ చిత్రం ఇదే.
తండ్రిచిరంజీవికి జంటగా టబు, కొడుకు చిరంజీవిసరసన రిమ్మీసేన్ నటిస్తోంది.ధూమ్ హిందీ సినిమాలో అభిషేక్ బచ్చన్భార్యగా నటించిన రిమ్మీసేన్కు ఇదే తొలితెలుగు సినిమా. ఈ సినిమాలో కొడుకు చిరంజీవిబుద్ధిమంతుడు కాగా తండ్రి చిరంజీవి అదోటైపు. తండ్రిది చంచల స్వభావం.కొడుకు చిరంజీవి తండ్రికి వ్యక్తిత్వవికాస పాఠాలు చెబుతుంటాడు. బాస్టైటిల్ చిరంజీవికి, అల్లు అరవింద్కు నటించినప్పటికీ ఎవరో ఒక ఫిటింగ్పెట్టారు. గతంలో విజయ బాపినీడు చిరంజీవితోతీసిన బిగ్ బాస్ ఫ్లాప్అయినందువల్ల ఈ సినిమాకు బాస్ అనేటైటిల్ పనికి రాదని చిరంజీవి శ్రేయోభిలాషులఅభిప్రాయం.