నర్సాపురంలోదాదా విజయోత్సవం
చిరంజీవిశంకర్దాదా, ఎంబిబిఎస్ నూట పాతికరోజుల ఉత్సవం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోనిర్వహించనున్నారు. చిరంజీవి బాల్యం గడిచిన జిల్లా కాబట్టి పశ్చిమగోదావరి జిల్లా అంటే ఆయనకు ప్రత్యేకఅభిమానం. ఈ సినిమా విజయోత్సవం జరుపుకోవడంచిరంజీవికి ఇష్టంలేనప్పటికీ నిర్మాతలు మాత్రంఫంక్షన్ జరపాల్సిందేనన్నఉత్సాహంతో ఉన్నారు.
జెమినీ టీవీయజమానులే ఈ సినిమా తీశారు కాబట్టిఫంక్షన్ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని వారి ఉద్దేశం.


Click it and Unblock the Notifications











