For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పౌర్ణమికథ ఎంఎస్ రాజుదే
News
-Staff
By Staff
|
హోంపేజి సినిమా టిడ్బిట్స్
ప్రభాస్హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలోహ్యాట్రిక్ విజయాల నిర్మాత ఎంఎస్ రాజుపౌర్ణమి సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పౌర్ణమిటైటిల్కు ట్యాగ్లైన్గా ఆన్ ఫైర్అని పెట్టారు. చల్లగా ఉండే పౌర్ణమి వేడిగాఎలా మారుతుందన్నదే ఈ కథలోనిసస్పెన్స్. మనసంతా నువ్వే సినిమాకు స్టోరీ లైన్ అందించిన నిర్మాతఎంఎస్ రాజు ఈ సినిమాకు కూడా స్టోరీ లైన్ ఇచ్చి,దానిని డెవలప్ చేసే పనిని పరుచూరి బ్రదర్స్, ప్రభుదేవా తదితరులకుఅప్పగించారు. ప్రేమ, వయలెన్స్ పుష్కలంగా ఉండే ఈసినిమాను దృశ్యకావ్యంగా మలచడానికిప్రభుదేవా కృషి చేస్తున్నారు. త్రిష, చార్మి, సింధుతులానీ హీరోయిన్లుగామధుశర్మ వ్యాంప్గా నటిస్తున్న ఈసినిమా కథ ఎంత విస్తృతంగా ఉంటుందోఊహించుకోవచ్చు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Tuesday, March 9, 2004, 23:53 [IST]
Other articles published on Mar 9, 2004