Don't Miss!
- Sports RR vs DC: సహనం కోల్పోయిన రిషభ్ పంత్వీడియో
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తండ్రిని దారిలో పెట్టే అందరివాడు
అందరివాడుసినిమాలో రిపీట్ అయ్యే డైలాగ్ నిన్ననేడు ఎప్పుడూ.... చెప్పిందే చేస్తుంటాడు.తండ్రి చిరంజీవి పేరు గోవిందరాజులు. అతనుఅదో టైపు. కొడుకు తప్పు దోవపడితే తండ్రిదారికి తేవడం సహజం. కానీ ఈ సినిమాలోఅలాకాదు. తండ్రి చల్ మోహనరంగాఅంటూ బాధ్యత లేకుండా తిరుగుతుంటేకొడుకు అతనికి వ్యక్తిత్వ వికాస పాఠాలునేర్పించి, సంఘంలో ఆయన గౌరవంకాపాడుతాడు. ఆ లక్ష్య సాధనలో కొడుకు ఎన్నో తిప్పలు పడతాడు.ఆ్రర్ధతతో పాటు సున్నిత హాస్యం ఉన్న సన్నివేశాలుబాగాపండాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్నిర్మించిన ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వంవహించారు. టబు, రిమ్మిసేన్, రక్షితహీరోయిన్లుగా నటించారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. రెండుపాటలు మినహా సినిమా షూటింగ్ పార్టు పూర్తయింది. రెండుపాటల చిత్రీకరణకు సినిమా యూనిట్ మే 9నవిదేశాలకు బయలుదేరనుంది. వచ్చేవారం ఆడియో విడుదలవుతుంది. సినిమాను జూన్ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగావిడుదల చేయనున్నారు.