For Daily Alerts
Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తడిసిమోపెడైన నరసింహుడు
News
-Staff
By Staff
|
ఎన్టీఆర్ నరసింహుడులో ఫ్యాక్షన్ ఘర్షణలు ఉండవని నిర్మాత చెంగల వెంకటరావు చెప్పారు. ఎన్టీఆర్ గత సినిమాలు ఆది, సింహాద్రి రెండు సినిమాలను కలిపితే నరసింహుడు అయ్యాడని చెబుతున్నారు. 1999లో సమరసింహారెడ్డి సినిమా తీసి పెద్ద హిట్ సాధించిన చెంగల వెంకటరావు మంచి కథ కోసం ఐదేళ్ళు ఆగవలసి వచ్చింది. ఈ సినిమా నిర్మాణ వ్యయం భారీగా అయినట్టు సమాచారం. దాదాపు 20కోట్లు ఖర్చయిన ఈ సినిమాలో సమీరారెడ్డి, అమీషాపటేల్, ఆర్తి అగర్వాల్ నటించారు. ఈ సినిమా నిర్మాణానికి ముందు గత నాలుగైదేళ్ళుగా కథల మీద బాగా ఖర్చు చేశారు. ఈ సినిమా సూపర్హిట్ అయితే తప్ప నిర్మాణ వ్యయం వెనక్కి తిరిగి రాదు. ఈ సినిమాను ఈనెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నారు. విడుదల మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశం కూడా లేకపోలేదు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: narasimhudu has to collect more to regain investment telugu film news telugu cinema
Story first published: Monday, April 9, 2001, 23:53 [IST]
Other articles published on Apr 9, 2001