Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నరసింహుడుకౌంట్డౌన్
ఎన్టీఆర్నరసింహుడు ఈనెల 20న 280 ప్రింట్లతోవిడుదల కానుంది. 1999లో సమరసింహారెడ్డివంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసిన నిర్మాతచెంగల వెంకటరావుదాదాపు ఐదేళ్ళ గ్యాప్ తర్వాత తీసినచిత్రం కావడం, ఎన్టీఆర్, బి.గోపాల్,మణిశర్మ ఉండడంతో నరసింహుడుసినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.దీనికి తోడు నిర్మాత చెంగల వెంకటరావుఈ సినిమా 202 థియేటర్లలో వంద రోజులు ఆడుతుందనిపత్రికా ప్రకటనలు ఇవ్వడంతో ఇండ్రస్టీ చూపంతా ఈసినిమా పైనే ఉంది. ఎన్టీఆర్తోసమీరారెడ్డి, అమీషాపటేల్, ఆర్తి అగర్వాల్వంటి కత్తిలాంటి హీరోయిన్లు ఉండడంతోఎన్టీఆర్ అభిమానులు విడుదల తేదీ కోసంకళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.చెంగల వెంకటరావు ఎంతఖర్చుకైనా వెనుకాడకుండా కొన్ని సన్నివేశాలు నిండుగావచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక బి.గోపాల్ తరహాసుమో బ్లాస్టింగ్స్ను తెర మీద చూడవలసిందే.జంట నగరాల్లోనే 28 థియేటర్లలో ఈ సినిమావిడుదల కానుంది.