twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగబాబు నిర్మాతగా చిరంజీవి మరో చిత్రం

    By Staff
    |

    హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌

    16-09-2005

    జై చిరంజీవ తర్వాత చిరంజీవి నటించే రెండు చిత్రాలకు ఆయన తమ్ముడు నాగేంద్రబాబు నిర్మాతగా ఉండబోతున్నారు. జై చిరంజీవ తర్వాత చిరంజీవి మురుగదాస్‌ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నాగేంద్రబాబు అంజనా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మించనున్నారు. టాగూర్‌ సినిమా నిర్మాత మధు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తారు. ఈ సినిమాకు స్టాలిన్‌ అని పేరు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించే సినిమాను అల్లు అరవింద్‌, నాగేంద్రబాబు సంయుక్తంగా నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి.

    హోంపేజి

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X