Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Home
గీతా ఆర్ట్స్పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిరంజీవిద్విపాత్రాభినయ చిత్రం దాదాపుడెబ్బై శాతం పూర్తయింది. ఈ సినిమా షూటింగ్ కోసంముంబాయి నుంచిఅత్యాధునిక మోషన్ కంట్రోల్కెమెరాను తెప్పించారు. చిరంజీవి, టబులపైకొన్ని సన్నివేశాలను ఈ కెమెరాతో చిత్రీకరించారు. శ్రీని వైట్లదర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వేసవిసెలవుల్లోమేలో విడుదల కానుంది. ఈ సినిమాకుబాస్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.స్నేహం కోసం సినిమా తర్వాత చిరంజీవి తండ్రీకొడుకులుగాద్విపాత్రాభినయ చిత్రం ఇదే.
తండ్రిచిరంజీవికి జంటగా టబు, కొడుకు చిరంజీవిసరసన రిమ్మీసేన్ నటిస్తోంది.ధూమ్ హిందీ సినిమాలో అభిషేక్ బచ్చన్భార్యగా నటించిన రిమ్మీసేన్కు ఇదే తొలితెలుగు సినిమా. ఈ సినిమాలో కొడుకు చిరంజీవిబుద్ధిమంతుడు కాగా తండ్రి చిరంజీవి అదోటైపు. తండ్రిది చంచల స్వభావం.కొడుకు చిరంజీవి తండ్రికి వ్యక్తిత్వవికాస పాఠాలు చెబుతుంటాడు. బాస్టైటిల్ చిరంజీవికి, అల్లు అరవింద్కు నటించినప్పటికీ ఎవరో ఒక ఫిటింగ్పెట్టారు. గతంలో విజయ బాపినీడు చిరంజీవితోతీసిన బిగ్ బాస్ ఫ్లాప్అయినందువల్ల ఈ సినిమాకు బాస్ అనేటైటిల్ పనికి రాదని చిరంజీవి శ్రేయోభిలాషులఅభిప్రాయం.