For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
Home
News
-Staff
By Staff
|
హోంపేజి సినిమా టిడ్బిట్స్
ప్రభాస్హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలోహ్యాట్రిక్ విజయాల నిర్మాత ఎంఎస్ రాజుపౌర్ణమి సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పౌర్ణమిటైటిల్కు ట్యాగ్లైన్గా ఆన్ ఫైర్అని పెట్టారు. చల్లగా ఉండే పౌర్ణమి వేడిగాఎలా మారుతుందన్నదే ఈ కథలోనిసస్పెన్స్. మనసంతా నువ్వే సినిమాకు స్టోరీ లైన్ అందించిన నిర్మాతఎంఎస్ రాజు ఈ సినిమాకు కూడా స్టోరీ లైన్ ఇచ్చి,దానిని డెవలప్ చేసే పనిని పరుచూరి బ్రదర్స్, ప్రభుదేవా తదితరులకుఅప్పగించారు. ప్రేమ, వయలెన్స్ పుష్కలంగా ఉండే ఈసినిమాను దృశ్యకావ్యంగా మలచడానికిప్రభుదేవా కృషి చేస్తున్నారు. త్రిష, చార్మి, సింధుతులానీ హీరోయిన్లుగామధుశర్మ వ్యాంప్గా నటిస్తున్న ఈసినిమా కథ ఎంత విస్తృతంగా ఉంటుందోఊహించుకోవచ్చు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Tuesday, March 9, 2004, 23:53 [IST]
Other articles published on Mar 9, 2004