For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Home
News
-Staff
By Staff
|
నయనతార పూర్తిగా తెలుగు సినిమాల మీదనే దృష్టి కేంద్రీకరిస్తోంది. తాజాగా ఆమె రవితేజ దర్శకత్వంలో నటించే అవకాశాలున్నాయి. నయనతార- వెంకటేష్ల సినిమా లక్ష్మి ఈ ఏడాది ఇప్పటివరకు పెద్ద హిట్గా నిలిచింది. రణం సినిమాకు దర్శకత్వం వహించిన అమ్మ రాజశేఖర్ రవితేజ నయనతార కాంబినేషన్లో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నయనతార, రవితేజ వారి వారి సినిమాల్లో బిజీగా ఉన్నారు. నాగార్జున తాజా చిత్రంలో, పి.వాసు-బాలకృష్ణల సినిమాలో నయనతార నటించనుంది. రవితేజ కూడా పూరీ జగన్నాధ్, రాజమౌళిల దర్శకత్వంలో నటించవలసి ఉంది. రవితేజ, నయనతార కలిసి నటించాలంటే మరో ఏడెనిమిది నెలలు ఆగాల్సిందే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Friday, December 9, 2005, 23:53 [IST]
Other articles published on Dec 9, 2005