For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
Home
News
-Staff
By Staff
|
హోంపేజి సినిమా టిడ్బిట్స్
ప్రభాస్హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలోహ్యాట్రిక్ విజయాల నిర్మాత ఎంఎస్ రాజుపౌర్ణమి సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పౌర్ణమిటైటిల్కు ట్యాగ్లైన్గా ఆన్ ఫైర్అని పెట్టారు. చల్లగా ఉండే పౌర్ణమి వేడిగాఎలా మారుతుందన్నదే ఈ కథలోనిసస్పెన్స్. మనసంతా నువ్వే సినిమాకు స్టోరీ లైన్ అందించిన నిర్మాతఎంఎస్ రాజు ఈ సినిమాకు కూడా స్టోరీ లైన్ ఇచ్చి,దానిని డెవలప్ చేసే పనిని పరుచూరి బ్రదర్స్, ప్రభుదేవా తదితరులకుఅప్పగించారు. ప్రేమ, వయలెన్స్ పుష్కలంగా ఉండే ఈసినిమాను దృశ్యకావ్యంగా మలచడానికిప్రభుదేవా కృషి చేస్తున్నారు. త్రిష, చార్మి, సింధుతులానీ హీరోయిన్లుగామధుశర్మ వ్యాంప్గా నటిస్తున్న ఈసినిమా కథ ఎంత విస్తృతంగా ఉంటుందోఊహించుకోవచ్చు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Tuesday, March 9, 2004, 23:53 [IST]
Other articles published on Mar 9, 2004